'అలా మొదలైంది' సినిమా తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించే తదుపరి చిత్రం షూటింగు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల 'బాడీగార్డ్' చిత్రాన్ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును ఫిబ్రవరి 2 న హైదరాబాదులో ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యు చేస్తారని తెలుస్తోంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమా షూటింగు ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే, ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడంలో సమంతా ఇబ్బంది పెడుతోందన్న కారణంతో నిర్మాత ఫిలిం చాంబర్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. చాంబర్ చొరవతో సమంతా, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. షూటింగు ప్రారంభానికి మార్గం సుగమం అయింది.
Wednesday, February 8, 2012
సిద్దూతో సమంతా రొమాన్స్
'అలా మొదలైంది' సినిమా తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించే తదుపరి చిత్రం షూటింగు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల 'బాడీగార్డ్' చిత్రాన్ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును ఫిబ్రవరి 2 న హైదరాబాదులో ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యు చేస్తారని తెలుస్తోంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమా షూటింగు ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే, ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడంలో సమంతా ఇబ్బంది పెడుతోందన్న కారణంతో నిర్మాత ఫిలిం చాంబర్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. చాంబర్ చొరవతో సమంతా, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. షూటింగు ప్రారంభానికి మార్గం సుగమం అయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment